హుజూరాబాద్‌లో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, కాంగ్రెస్ నేత గడ్డం రాఘవేంద్ర..

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, జూన్ 27:
హుజూరాబాద్ పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల సవరణ (SiR) ప్రక్రియ శనివారం అత్యంత పారదర్శకంగా, ముమ్మరంగా సాగింది. పట్టణంలోని 25వ వార్డు, 48వ పోలింగ్ బూత్ పరిధిలో బూత్ స్థాయి అధికారి (BLO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డిలు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్ల జాబితా నమోదు, సవరణల సరళిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టిందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల వంటి వాటిని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 25వ వార్డు విద్యానగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాఘవేంద్ర పాల్గొని అధికారుల విధుల నిర్వహణను పరిశీలించారు. స్థానిక ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..