పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి: డాక్టర్ శృతి..

బాహుబలం న్యూస్
bahubalamtv.in

పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి: డాక్టర్ శృతి..

07 Aug 2026, 7:20 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి: డాక్టర్ శృతి..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..