మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, అన్నదానం – అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, అన్నదానం – అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

07 Aug 2026, 5:25 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ... సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ – సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, అన్నదానం – అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,:
పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో వెలకట్టలేనివని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కొనియాడారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగి ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల పదవీ విరమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి, వారి కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ... సమాజానికి అనునిత్యం ఉపయోగపడే మున్సిపల్ కార్మికుల శ్రమను గు గుర్తించి, వారిని సన్మానించాలనే ఆలోచన రావడం ప్రతాప సుధాకర్ - సరోజ దంపతుల ఉదారతకు, సద్భావనకూ నిదర్శనమని ప్రశంసించారు. శ్రమ విలువను గుర్తించి, కార్మికుల పట్ల గౌరవాన్ని చాటుకున్న ఆ దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్లు సొల్లు సునీత, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రతాప మంజుల, ప్రతాప తార, కో-ఆప్షన్ సభ్యురాలు ఆలేటి సుశీల, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణ, యు. రాజయ్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..