హుజురాబాద్‌లో బీజేపీ దూకుడు: 16వ వార్డులో బోడిగే రాధ ప్రచార హోరు.. కమలం గూటికి చేరిన బిఆర్ఎస్ శ్రేణులు..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఫిబ్రవరి 07:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ 16వ వార్డులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బోడిగే రాధ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆమె సాగిస్తున్న పాదయాత్రకు ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలుపుతుండటంతో 16వ వార్డులో బీజేపీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది.
బోడిగే రాధ గారి ప్రచార జోరుకు తోడు, అదే వార్డులో బిఆర్ఎస్ (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, అభ్యర్థి విజయానికి తోడ్పడతామని ప్రకటించి బీజేపీలో చేరారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో అజయ్ కేశవేణి, ఉస్మాన్ పాషా, టిప్పు సుల్తాన్, ప్రణయ్ శెట్టి, శ్రావణ్ వేమూరి, గోశిక ప్రభాకర్, మలుగురి నరేష్, నిఖిల్ గోశిక, ప్రశాంత్ ఆరవెల్లి, అరుణ గోశిక, సునీత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. అభ్యర్థి బోడిగే రాధ గారి గెలుపు కోసం కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే 16వ వార్డులో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..