పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకుష్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జనవరి 18: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకుష్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రామగిరి అంకుష్ మాట్లాడుతూ.. పేదల పెన్నిధిగా, ఆత్మగౌరవ ప్రదాతగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బస్టాండ్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు ఎస్కే ఫయాజ్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాపరాజు, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి శివ కోటేశ్వరరావు,ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అబాల శంకర్, బీసీ పట్టణ ప్రెసిడెంట్ కాముని రాజేశం, పట్టణ ఉపాధ్యక్షులు ఆడేపు రవీందర్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి శడమాకి బిక్షపతి,ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గుణశేఖర్ ,గ్రామ కమిటీ అధ్యక్షులు పూదరి రమేష్, టౌన్ మాజీ ఉపాధ్యక్షులు మాడిశెట్టి అశోక్, వికలాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు పంజాల శివ, నాయకులు శ్రీపాద ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..