లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ).

బాహుబలం న్యూస్
bahubalamtv.in

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ).

06 Aug 2026, 3:17 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్,మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా), ఆగస్టు 06 :పట్టా దార్ పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 5,000 లంచం డిమాండ్ చేసిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ) ఏసీబీ అధికారులకు చిక్కారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి మాథె రాజేష్ (37) బాధితుడి నుంచి రూ. 5,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు గురువారం (06-08-2026) ఆత్మకూర్ జి.పి.ఓ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామని అధికారులు సూచించారు.

Generating image…

బాహు బలంన్యూస్,మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా), ఆగస్టు 06 :పట్టా దార్ పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 5,000 లంచం డిమాండ్ చేసిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ) ఏసీబీ అధికారులకు చిక్కారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి మాథె రాజేష్ (37) బాధితుడి నుంచి రూ. 5,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు గురువారం (06-08-2026) ఆత్మకూర్ జి.పి.ఓ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామని అధికారులు సూచించారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ).

బాహు బలంన్యూస్,మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా), ఆగస్టు 06 :పట్టా దార్ పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 5,000 లంచం డిమాండ్ చేసిన గ్రామ పాలన అధికారి (జి.పి.ఓ) ఏసీబీ అధికారులకు చిక్కారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి మాథె రాజేష్ (37) బాధితుడి నుంచి రూ. 5,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు గురువారం (06-08-2026) ఆత్మకూర్ జి.పి.ఓ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామని అధికారులు సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !