హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 17: స్థానిక హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరుగుతున్న బాలబాలికల వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు శనివారం నాగార్జున డెయిరీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు.
నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అరటిపండ్లు మరియు కోడిగుడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించినందుకు నాగార్జున డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు శిక్షణతో పాటు ఇలాంటి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాగార్జున డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….