హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదాల విషాదం: మృతుల కుటుంబాలను పరామర్శించిన సబ్బని వెంకట్

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ప్రతినిధి మే 1: హుజురాబాద్ మండలంలో ఇటీవల జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ దుర్ఘటనల్లో మృతి చెందిన కుటుంబాలను సిర్సపల్లికి చెందిన సామాజికవేత్త, జెన్ ప్యాక్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆయన మనోధైర్యాన్ని అందించడమే కాకుండా, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
సింగపూర్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేష్ తల్లి మరణించిన విషయం తెలుసుకున్న సబ్బని వెంకట్, వారి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో స్విగ్గి డెలివరీ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోర్నపల్లికి చెందిన జీవన్ కుమార్ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు.
ఇటీవల జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజేంధర్‌ను సైతం సబ్బని వెంకట్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన వేరే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాపవాడకు చెందిన యువకుడి తల్లిదండ్రులను స్వయంగా కలిసి ఓదార్చారు. ఆ కుటుంబాలకు విద్యా లేదా వైద్యపరమైన అవసరాలు ఏమైనా ఉంటే తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సబ్బని వెంకట్ విలేకరులతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి విషాద సమయంలో ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, అంతకుముందు సబ్బని వెంకట్ పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..