డీజేఎఫ్‌ జర్నలిస్టుల గర్జనకు స్వాగతం..సుస్వాగతం మంచిర్యాల జిల్లా కమిటీ..

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఇండ్ల జాగలు ఇవ్వడంతోపాటు అక్రమ కేసులను ఎత్తివేయాలనే లక్ష్యంతో రేపు అనగా… 19.03.2025(బుధవారం) మంచిర్యాల పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి డీజేఎఫ్‌ జర్నలిస్టుల గర్జన సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న విషయం విదితమే. మిత్రులారా..ఈ సభకు డీజేఎఫ్‌ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్‌ గారు,జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డిగారు,జాతీయ ప్రధాన కార్యదర్శి బండారి మారుతిగారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల వెంకట్‌గారు,జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్‌తోపాటు ఇతర జాతీయ,రాష్ట్ర నాయకులు,ఇతర జిల్లాల డీజేఎఫ్‌ నేతలు,సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరై మన హక్కుల కోసం గట్టిగా నినదించడానికి మీరంతా మద్దతు ఇవ్వాల్సిందిగా పేరుపేరునా ఆహ్వానం.
నోట్‌: కార్యక్రమ విజయవంతానికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి ,లక్షపేట, జైపూర్, భీమారం ,మందమర్రి కమిటీతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ ,ఐబి ,తాండూర్ జర్నలిస్టు మిత్రులు వందలాదిగా కదిలి కదలి రావాలని మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున పేరుపేరునా కోరుతున్నాం. వీరే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి డీజే ఎఫ్ కుటుంబ సభ్యు లు ,నేతలంతా తప్పక ఐకమత్యంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ..ప్రతీ సభ్యుడికి సూచన.మంచిర్యాల జిల్లా కమిటీ చేస్తోంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..