ప్రజాసంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న పలు పార్టీల నాయకులు..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 06:
హైదరాబాద్ లో గురువారం రోజున జరిగిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన ప్రజాసంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకల్లో పలు పార్టీల నాయకులు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఇనగాల పెద్ది రెడ్డి, మాజీ శాసనసభ్యులు వొడితల సతీశ్ బాబు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రేగులపాటి రమ్యారావు పిట్టా శ్రీనివాస్ రెడ్డి, బుట్టం మాధవ రెడ్డి, కొట్టెం మధుసూదన్ రెడ్డి, విశ్వేశ్వర్ రావు,మన్మదరెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..