అంగ రంగ వైభవంగా పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్.
కరీంనగర్ పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి జరిగిన కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు సోదరుడైన పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలను వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు,వివిధ ప్రజాసంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు,ఉన్నత అధికారులు, ఉద్యోగ, విద్యార్థి, రైతు సంఘాల ఐకాస నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….