ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్…

బాహుబలం, బ్యూరో జనవరి 29: తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి, ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నా రు.మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్ర‌స్తుతం జీవ‌న్ రెడ్డి(కాంగ్రెస్) కొన‌సాగుతున్నారు. మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ టీచర్ స్థానం నుంచి కూర ర‌ఘోత్తం రెడ్డి, వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి న‌ర్సి రెడ్డి కొన‌సా గుతున్నారు. ఈ ముగ్గురి ప‌ద‌వీకాలం మార్చి 29వ తేదీతో ముగియ‌నుంది.
ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా.
నోటిఫికేష‌న్ విడుద‌ల – ఫిబ్ర‌వ‌రి 3 ,
నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 10 నామినేష‌న్ల ప‌రిశీల‌న – ఫిబ్ర‌వ‌రి 11నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 13 పోలింగ్ – ఫిబ్ర‌వ‌రి 27(ఉద‌యం 8 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు)ఓట్ల లెక్కింపు – మార్చి 3

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..