PV సేవా సమితి సేవలు అభినందనీయం…. MLC వాణి దేవి.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ జనవరి 29
భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి గత 5,6 సంవత్సరాల నుండి హుజురాబాద్ పరిసర ప్రాంతాలలో ఉచిత సేవలు అందించడం అభినందనీయమని MLC సురభి వాణీదేవి అన్నారు. గతంలో వీరు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు తాను ముఖ్య అతిథిగా హాజరు అయినట్లు వాణిదేవి తెలిపారు. పట్టణానికి చెందిన “పి వి సేవ సమితి” ప్రతినిధులు వాణిదేవి ని మంగళ వారం వారి స్వగృహంలో కలిసి పీవీ సేవ సమితి ఆధ్యర్యంలో “పీవీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నట్లు వారికి వివరించారు. ఇందుకు వాణిదేవి సంతోషం వ్యక్తం చేశారు.నా సహాయ సహకారాలు ఉంటాయని ముందు ముందు ఇతర సేవ సంస్థలకు పీవీ సేవ సమితి నిర్వహించు సేవలు ఆదర్శం గా ఉండాలని సేవ సమితి ప్రతినిధులకు వాణిదేవి సూ చించారు. కేంద్ర ప్రభుత్వం పీవీ కి “భారతరత్న” ప్రకటిం చిన సందర్భాన్ని MLC మరోమారు గుర్తు చేస్తూ ఆనందా న్ని వ్యక్తపరిచినట్లు “పీవీ సేవ సమితి”అద్యక్షుడు తూము వెంకట్ రెడ్డి తెలిపారు,అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు B. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….