బాహుబలం న్యూస్ కరీంనగర్ జనవరి 02
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామ పంచాయతి మాజీ సర్పంచ్ పోలాడి రామారావు మరణం బాధాకరమని బీ ఆర్ ఎస్ జిల్లాఅధ్యక్షుడు,సుడా మాజీ చైర్మన్ జీ.వి రామకృష్ణారావు, మాజీ ఎం ఎల్ సి నారాదాసు లక్ష్మణ్ రావు.మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు తాళ్ళపల్లి శేఖర్ గౌడ్,శంకరపట్నం మండల అధ్యక్షుడు మహీపాల్ లు మృతుని చిత్ర పటానికి పూలుచల్లి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు రామా రావు 78సంలు గురువారం ఉదయం వన్నారం గ్రామంలో ని స్వగృహంలో మృతి చెందారు. మృతుడి కుమారుడు వంశేధర్ రావు భార్య కవిత గ్రామ సర్పంచ్ గా ఇటీవలి వరకు ఆన్నారు.మృతుడు రామారావు వన్నారం గ్రామాని కి 1980-86లో గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం బాధాకరమని ఇదే గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రైతు ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామా రావు,గ్రామ మాజీ సర్పంచ్ లు బాకారపు శ్రీనివాస్,మద్దెల లక్మయ్య,మాజీ ఎంపీటీసీలు తాళ్లపల్లి రాములు,గంగుల రవి,ఆకుల నర్సింగారావు,బండ సంపత్ రెడ్డి,గ్రామ ప్రజ లు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.










