మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ .

బాహుబలం న్యూస్ మానకొండూర్ జనవరి 04:
ఇటీవలే మరణించిన వన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోలాడి రామారావు కుటుంబాన్ని మానకొండూర్ మాజీ ఎం ఎల్ ఏ రసమయి బాలకిషన్ మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, పోలాడి రామారావు, జనగామ దేవేందర్ రావు, భాకార పు రాములు లతో కలిసి పరామర్శించారు.
శనివారము వన్నారం గ్రామం లోని వారి నివాసం లో మృతుని భార్య పద్మ,కుమారులు పోలాడి వెంకటేశ్వర్ రావు, వంశీధర్ రావు గ్రామ మాజీ సర్పంచ్, మృతుని కోడలు కవిత, కుమార్తె జయ, యితర కుటుంబ సభ్యులకు రసమయి బాలకిషన్ ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చా రు .ముందుగా మృతుడు రామారావు చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం గంగిపల్లి గ్రామంలో శుక్రవారం మృతి చెందిన బండ సంపతి రెడ్డి తల్లి, కీ.శే.బుచ్చి రెడ్డి భార్య రాధమ్మ మృతదేహానికి నాయకుల తో కలిసి రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….