మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ .

బాహుబలం న్యూస్ మానకొండూర్ జనవరి 04:
ఇటీవలే మరణించిన వన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోలాడి రామారావు కుటుంబాన్ని మానకొండూర్ మాజీ ఎం ఎల్ ఏ రసమయి బాలకిషన్ మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, పోలాడి రామారావు, జనగామ దేవేందర్ రావు, భాకార పు రాములు లతో కలిసి పరామర్శించారు.
శనివారము వన్నారం గ్రామం లోని వారి నివాసం లో మృతుని భార్య పద్మ,కుమారులు పోలాడి వెంకటేశ్వర్ రావు, వంశీధర్ రావు గ్రామ మాజీ సర్పంచ్, మృతుని కోడలు కవిత, కుమార్తె జయ, యితర కుటుంబ సభ్యులకు రసమయి బాలకిషన్ ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చా రు .ముందుగా మృతుడు రామారావు చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం గంగిపల్లి గ్రామంలో శుక్రవారం మృతి చెందిన బండ సంపతి రెడ్డి తల్లి, కీ.శే.బుచ్చి రెడ్డి భార్య రాధమ్మ మృతదేహానికి నాయకుల తో కలిసి రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..