మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ .

బాహుబలం న్యూస్ మానకొండూర్ జనవరి 04:
ఇటీవలే మరణించిన వన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోలాడి రామారావు కుటుంబాన్ని మానకొండూర్ మాజీ ఎం ఎల్ ఏ రసమయి బాలకిషన్ మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, పోలాడి రామారావు, జనగామ దేవేందర్ రావు, భాకార పు రాములు లతో కలిసి పరామర్శించారు.
శనివారము వన్నారం గ్రామం లోని వారి నివాసం లో మృతుని భార్య పద్మ,కుమారులు పోలాడి వెంకటేశ్వర్ రావు, వంశీధర్ రావు గ్రామ మాజీ సర్పంచ్, మృతుని కోడలు కవిత, కుమార్తె జయ, యితర కుటుంబ సభ్యులకు రసమయి బాలకిషన్ ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చా రు .ముందుగా మృతుడు రామారావు చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం గంగిపల్లి గ్రామంలో శుక్రవారం మృతి చెందిన బండ సంపతి రెడ్డి తల్లి, కీ.శే.బుచ్చి రెడ్డి భార్య రాధమ్మ మృతదేహానికి నాయకుల తో కలిసి రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !