పెంచికలపేటలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.

బహుబలం న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 21:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో శనివారం రోజున పెంచికలపేట గ్రామంWWF-INDIA.BCI నవ క్రాంతి FPCL వారి ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. అందులో భాగంగా లేబర్ కార్డు కలిగిన గ్రామ రైతులకు 23 రకాల రక్త పరీక్షల కొరకు 40 మంది రక్త నమూనాలను సేకరించారు.ఈ రక్తదాన శిబిరానికి రైతుల నుండి చక్కని స్పందన లభించిన ట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీఐ క్షేత్ర సిబ్బంది రఘు,రావుల లత,మౌనికతో పాటు రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….