పెంచికలపేటలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.

బహుబలం న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 21:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో శనివారం రోజున పెంచికలపేట గ్రామంWWF-INDIA.BCI నవ క్రాంతి FPCL వారి ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. అందులో భాగంగా లేబర్ కార్డు కలిగిన గ్రామ రైతులకు 23 రకాల రక్త పరీక్షల కొరకు 40 మంది రక్త నమూనాలను సేకరించారు.ఈ రక్తదాన శిబిరానికి రైతుల నుండి చక్కని స్పందన లభించిన ట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీఐ క్షేత్ర సిబ్బంది రఘు,రావుల లత,మౌనికతో పాటు రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !