ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఎడ్ల బిక్షపతి ఏకగ్రీవ ఎన్నిక. .

సబ్బనీ వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జూలై 13 :
జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట–హుజురా బాద్ ఉమేష్ చంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఉమేష్  చంద్ర ఆటోయూనియన్ అధ్యక్షుడిగా ఎడ్ల బిక్షపతి,ఉపాధ్య క్షులుగా రాగం శ్యామ్,లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఎర్ర కుమార్,గౌరవ సలహాదారులుగా,ఏ సతీష్,ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుప తి,కోశాధికారిగా ఎండి,ఆమ్జాద్,మాజీ అధ్యక్షులు బత్తిని రాజు,పొడిశెట్టి రాజకుమార్,చెన్నోజు రమేష్.సభ్యులు ప్రశాం త్,రాకేష్,అర్జున్,శ్రీ కాంత్,కుమ్మరి రాజయ్య,రాజు,కండె రాజు,రమేష్,ఉప్పు రాజేందర్,తునికి మధు,మొలుగూరి కొమురయ్య,వెంకటేష్,తదితరులు సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !