ఆర్ఆర్ ఆర్ వైన్స్ లో కొన్నా బీర్ బాటిల్ లో పురుగులు ప్రత్యక్షం…. హుజూరాబాద్ లో నీ అన్ని వైన్స్ షాప్ లలో ఉన్న బీర్లను తనిఖీ చేయాలి మద్యం ప్రియుల డిమాండ్.

బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 13:
హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో ఉన్న ఆర్ఆర్ ఆర్ వైన్స్ లో కొనుగోలు చేసిన బీర్ లో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీర్ ఓపెన్ చేసి సగం తాగాక గమనించగా అందులో పురుగు కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మద్యం ప్రియుడు వాంతి చేసుకున్నాడు వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి మద్యం షాపు కౌంటర్ లో చూపించగా షాపు నిర్వాహకుడు దానికి బదులు వేరే బీరు ఇచ్చాడు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ పరిధిలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన పుల్లూరు సంపత్ సొంత పనిమీద హుజురాబాద్ కు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి జమ్మికుంట వైపు వెళ్తుండగా పట్టణ శివారులోని అదే రోడ్లో గల ఆర్ఆర్ఆర్ వైన్స్ లో బీర్ తీసుకొని తాగుతుం డగా అందులో పురుగు దర్శనమిచ్చింది. దానిని గమనించిన సదరు వ్యక్తి వెంటనే కౌంటర్ మీదికి వెళ్లి చూపించగా అతని బీరు తీసుకొని ఇంకో బీరు ఇచ్చాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతున్న బీరు కంపెనీలపై చర్యలు తీసుకోవాల ని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఆర్ఆర్ఆర్ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సంపత్ కోరారు.

హుజూరాబాద్ లో నీ అన్ని వైన్స్ షాప్ లలో ఉన్న బీర్లను తనిఖీ చేయాలి

మద్యం ప్రియుల డిమాండ్….

హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ ఆర్ వైన్ షాపులో బీరులు పురుగు రావడం వల్ల ఆ యొక్క ఆర్ ఆర్ ఆర్ ఒక్క షాపును కాకుండా పట్టణంలోని అన్ని వైన్ షాపులలో యున్న బీర్లను తనిఖీ చేయాలని మద్యం ప్రియులు ఎక్సైజ్ అధికారులను డిమాండు చేస్తున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..