తీన్మార్ మల్లన్నకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి.. తీన్ మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ కొంగటి రాజ్ కుమార్.

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి) హుజురాబాద్ జూన్ 22;
తీన్మార్ మల్లన్నకి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనీ తీన్మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజక వర్గం  ఇం చార్జ్ కొంగటి రాజ్ కుమార్ శనివారం.ముఖ్యమంత్రి అను ముల రేవంత్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం తీన్మార్ మల్లన్న టీం తరుపున విజ్ఞప్తి చేశారు గ్రాడ్యుయేట్స్ ఎన్ని కలలో తీన్మార్ మల్లన్న మీద నమ్మకంతో టికెట్ ఇచ్చార నీ,అదే నమ్మకంతో మల్లన్న గెలిచాడన్నారు.10 సంవత్స రాల కాలంలో కేసిఆర్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిన ప్రతి పక్షం లేని సమయంలో ప్రజల గొంతుక అ య్యారన్నారు.అదే గొంతుక కీలక నిర్ణయాలు తీసుకునే మీ కాబినెట్ లో ఉంటే ఏ నిరుద్యోగుల తరుపున గెలిచారో వాళ్ళకోసం పని చేసే అవకాశం ఉంటుదన్నారు.విద్య విష యంలో ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి మల్లన్న మాత్రమే అ ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందన్నారు.కావున విద్యా శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజల గొం తును మీ పక్కన ఉంచుతారని కొంగంటి రాజుకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని మండల అధ్యక్షులు హుజురాబాద్ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…