కాట్రపల్లిలో స్కూల్ యూనిఫాంల పంపిణి

(సబ్బని వెంకటస్వామి బాహుబలంప్రతినిధి,)
హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం స్కూల్ యూనిఫాంలు పంపిణి చేశారు. కాట్రపల్లి గ్రామ ఎంసిటిసి సభ్యులు రావుల అనిత వెంకట్ లు విద్యార్థులకు స్కూల్ యూనిపామ్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజుననే పాఠశాలలోని విదార్థులందరికి ఉచి తంగా పాఠ్యపుస్తకాలను,స్కూల్ యూనిఫాంలు అందజే స్తుందని పేర్కోన్నారు.అదేవిధంగా గ్రామస్థులు, ఉపాద్యా యులు పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులు వేరే విధంగా కృషిచేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటు పడాల న్నారు. అదేవిధంగా పాఠశాలలోని సమస్యలను అధికారు ల దృష్టికి తీసుకు వెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాట్రపల్లి ఎంపిటీసీ రావుల అఖిత –వెంకట్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యా యులు ప్రవీణ్ కుమార్,ఉపాధ్యా యులు కుమార్,బిక్షపతి ,నర్సింహచారి,అనిల్,రమేష్, మమత, భవానీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….