ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హుజురాబాద్ లో సంబరాలు.

(వెంకటస్వామి బాహు బలం ప్రతి నిధి)
హుజూరాబాద్ జూన్ 12:తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమం త్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా విజయవాడలో నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హుజురాబాద్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ కూడలి వద్ద బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమం లోతెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు రామగిరి అంకుష్,పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు Sk పయాజ్,మాజీ అధ్యక్షులు ప్రతాప రాజు,బీసీ సెల్ అధ్యక్షులు కామాని రాజేశం,వర్ధినేని లింగారావు,రాజ్,కుమార్,మాసాడిసంపత్ రావు
చందాగాంధీ,లక్మన్,ఇముగాలగోవర్దన్,భద్రయ్య,మహేందర్,తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….