సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….