సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

బాహుబలం న్యూస్
bahubalamtv.in

సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

10 Jun 2024, 3:58 pm BAHUBALAM NEWS

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

Generating image…

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..