డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేత యేముల పుష్పలత,

బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 10
మానకొండూర్ ఎమ్మెల్యే,కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సోమ వారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సొల్లు బాబు, మహిళా నాయకురాలు యేముల పుష్పలత,పానుగంటి కిరణ్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, బండారి సదానందం తదితర కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కవ్వంపల్లి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !