మంత్రి పొన్నం పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..!

బాహుబలం ప్రతినిధి హుజురాబాద్:
మంత్రి పోన్నం ప్రభాకర్ మీద నిన్నా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ
ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మరోసారి కాంగ్రెస్ పార్టీకి జోలికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్,సొల్లు బాబు,కొలిపాక శంకర్,సందమల్ల బాబు,నేరేళ్ళ మహేందర్ గౌడ్,ప్రతాప నాగరాజు,గోస్కుల రాజు,పానుగంటి కిరణ్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు,బండారి సదానందం,కాంగ్రెస్ పార్టీ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు లంకదాసరి లావణ్య,యేముల పుష్పలత,జుపాక మల్లీశ్వరి,ఆలేటి సుశీల,కుర్ర శ్రీనివాస్,మిడిదోడ్డి అమర్,ఏర్ర కుమార్, యండి చాంద్ పాషా,సమ్మెట సంపత్,పుల్ల రాధ,ఉడుత ప్రణయ్,కొమటి శ్రీనివాస్,గంటా కిరణ్ రెడ్డి,తొగరు భిక్షపతి,చట్లా అన్వేష్,మోరె తిరుపతి,కడారి తిరుమల, చల్లూరి విష్ణువర్థన్,లక్ష్మీ,జుపాక సదానందం,కుర్ర శ్రీనివాస్ గౌడ్,గడ్డం రాఘవేంద్ర,కుమార్,యండి రియాజ్, రాజ్ కుమార్,వినోద్ రెడ్డి,రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….