తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పేరు చోటు సంపాదించుకున్న హన్మకొండ ఆర్టీస్ట్ మంజుల.

(బాహుబలం ప్రతినిధి హన్మకొండ)
బాహుబలం న్యూస్ మే31
హైదరాబాద్ త్యాగరాయగాన సభలో నిన్న జరిగిన కళా నిలయం సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్133వ,జయంతిని పురస్కరించుకొని133 మంది కళాకారులూ,చిత్రకారులు పాల్గొని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.ఈ రికార్డ్ లొహన్మకొండ కి చెందిన ఆర్టీస్ట్,సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అధినేత సాగంటి మంజుల పాల్గొని తెలుగు బుక్ రికార్డ్స్ లోస్థానంసంపాదించారు.సంస్థ వ్యవస్థాపకులు సురేందర్ ఈ సందర్బంగా శాలువ జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కాళాకారులూ చిత్రకారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంజుల సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…