(బాహుబలం ప్రతినిధి హన్మకొండ)
బాహుబలం న్యూస్ మే31
హైదరాబాద్ త్యాగరాయగాన సభలో నిన్న జరిగిన కళా నిలయం సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్133వ,జయంతిని పురస్కరించుకొని133 మంది కళాకారులూ,చిత్రకారులు పాల్గొని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.ఈ రికార్డ్ లొహన్మకొండ కి చెందిన ఆర్టీస్ట్,సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అధినేత సాగంటి మంజుల పాల్గొని తెలుగు బుక్ రికార్డ్స్ లోస్థానంసంపాదించారు.సంస్థ వ్యవస్థాపకులు సురేందర్ ఈ సందర్బంగా శాలువ జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కాళాకారులూ చిత్రకారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంజుల సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 117










