రాష్ట్రంలో అన్ని రకాల సబ్సిడీ విత్తనాలకు కొరత లేదు –హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు.

(బహుబలం ప్రతినిధి వెంకట స్వామి సబ్బని)
బాహుబలం న్యూస్ హుజూరాబాద్,:
ఈ వానకాలంలో రైతులకు సరిపడా వివిధ రకాల సబ్సిడీ విత్తనాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతులకు అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు అందించు టకు సిద్ధంగా ఉంచిందని,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు.అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవరిస్తుందన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు,బిజెపి పార్టీ నాయకులు,అనవసరంగా రైతులను తప్పుదారి పట్టించే విధంగా సూచనలు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడము ప్రతిపక్ష పార్టీలకు సరికాదు అన్నారు.అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వము విత్తనాలను సరాపరా చేస్తున్నదని పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము బి,ఆర్ ఎస్ బిజెపి పార్టీ నాయకులకు తగదు అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో కరీంనగర్ జిల్లా రైతులకు ఆమోదయోగ్యముగా వడ్లు,మక్కలు,పెసర్లు,బబ్బర్లు, కందులు,పత్తి విత్తనాలు అన్ని రకముల చిరు ధాన్యాలను ప్రోసెసింగ్ తో ఈ రైతులకు అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము కృతనిశ్చయంతో పనిచేస్తుందని సొల్లు బాబు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..