వేసవిలో చేసే వ్యవసాయ పనులపై రైతులకుఅవగాహన సదస్సు

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ వారి బి సి ఐ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామంలో రైతులకు వేసవిలో చేసే వ్యవసాయ పనులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బీసీఐ సమ న్వయకర్త రజిత మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి తగ్గి నేల కాలుష్యం తగ్గే విధంగా రైతులు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవా లనీ,పశువుల పెంటలు,చెరువు మట్టి వేసుకో వాలని,గొర్ల మందలు పెట్టించు కోవాలని,పచ్చిరొట్ట ఎరువులు జీలుగ,జనుము,పిల్లిపెసర,నవధాన్యాలు మొదల గునవి చల్లుకొని పూతదశలో వాటినికలియదున్నుకో వాల ని పత్తి,మొక్కజొన్న వ్యర్థాలను కలియదున్నడం వలన జీవన ఎరువులు,వర్మీకం పోస్ట్,వెస్ట్ డికంపోజర్ వాడడం వల్ల భూసారం పెరుగుతుందని తెలిపారు వివిధ పంటలల్లో ఎండు తెగులు నివారణకు ట్రైకో డెర్మావిరిడీని పశువులపెంటలో కలుపుకొని తేమ ఉన్న ప్పుడు భూమిలొ చల్లుకొని కలియ దున్నుకోవాలన్నారు భూసార పరీక్షల కొరకు రైతులు తీసుకవ చ్చిన మట్టిని రైతుల సమక్షంలో పరీక్షలు చేసి రైతులంద రికి పరీక్షల ఫలితాలు వెంటనే ఇచ్చి అన్ని వివరాలు చెప్పరు .పైన చెప్పిన అన్ని విషయాలను తప్పక ఆచరిస్తూ తమ ఆరోగ్యంతో పాటు పర్యావరణం కాపాడాలని రైతులను బీసీఐ సమ న్వయకర్త రజిత సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !