హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో వినోద్

బాహుబలం న్యూస్ హుజురాబాద్,
కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నరేడ్ల వినోద్ హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో ఉండాలని పలువురు కోరుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వినోద్ పార్టీలొనే ఉంటూ పార్టీ ఎదుగుదలకు తనవంతుగా కృషి చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పని చేసిన వినోద్ రెడ్డి కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని స్థానికులు,మండ ల నాయకులు కోరుతున్నారు.వినోద్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే కష్టపడి పని చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభిస్తుందని,ఇదే ఉత్సాహంతో మరి కొంత మంది నాయకులు పార్టీ అభివృద్ధి కొరకు పని చేస్తారని కొంత
మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.ఈ సారి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం కల్పిం చేలా నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని పలువులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..