అన్నదాతలు ఆందోళన చెందవద్దు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం లేఖ టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని సర్కారు అండగా ఉంటుంది అని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు”తెలిపారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం ప్రభాకర్ లేఖ రాసినారు రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షపాతి అని తెలియజేయడం జరుగుతుంది ఏటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వదృష్టికి తీసుకురావాల న్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !