వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి.సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్..

బాహుబలం న్యూస్ మే19 హుజూరాబాద్
ప్రస్తుతం జరుగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్ అన్నారు.


ఈ సందర్భంగా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణలో 9 నుండి 12 స్థానాలు బిజెప గెలవబోతుందని దేశవ్యాప్తంగా బిజెపి 375 నుంచి 400 స్థానాలు గెలవబోతుందని అన్నారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారని ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా మోడీ తీర్చి దిద్దుతున్నారని అన్నారు కొద్దిరోజుల తర్వాత ఇండియా నెంబర్ వన్ కాబోతుంద ని పేర్కొన్నారు.దేశంలో మోడీ హవా కొనసాగుతుందని కేంద్రంలో బిజెపి ప్రభు త్వం రాబోతుందని అదేవిధంగా రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించు కోవాలని అన్నారు. ప్రధానమంత్రి మోడీని చూసి ప్రపంచ దేశాలు గర్వ పడుతున్నా యని హిందువులు గాని ముస్లిం గాని మోడీ ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుందని కులమ త బేధాలు లేకుండా పాలన కొనసాగిస్తుం దని అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపుకు ఓ సైనికునిలా పనిచేయాలని పట్టభద్రులను వేడుకున్నాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..