వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి.సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్..

వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించండి.సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్..

బాహుబలం న్యూస్ మే19 హుజూరాబాద్
ప్రస్తుతం జరుగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్ అన్నారు.

https://youtu.be/wsBFAjGLKCA?si=dF0Y-GmPV2UD0B8Z
ఈ సందర్భంగా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణలో 9 నుండి 12 స్థానాలు బిజెప గెలవబోతుందని దేశవ్యాప్తంగా బిజెపి 375 నుంచి 400 స్థానాలు గెలవబోతుందని అన్నారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారని ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా మోడీ తీర్చి దిద్దుతున్నారని అన్నారు కొద్దిరోజుల తర్వాత ఇండియా నెంబర్ వన్ కాబోతుంద ని పేర్కొన్నారు.దేశంలో మోడీ హవా కొనసాగుతుందని కేంద్రంలో బిజెపి ప్రభు త్వం రాబోతుందని అదేవిధంగా రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించు కోవాలని అన్నారు. ప్రధానమంత్రి మోడీని చూసి ప్రపంచ దేశాలు గర్వ పడుతున్నా యని హిందువులు గాని ముస్లిం గాని మోడీ ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుందని కులమ త బేధాలు లేకుండా పాలన కొనసాగిస్తుం దని అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపుకు ఓ సైనికునిలా పనిచేయాలని పట్టభద్రులను వేడుకున్నాడు

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ మే19 హుజూరాబాద్
ప్రస్తుతం జరుగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని సామాజిక కార్యకర్త కాశెట్టి కుమార్ అన్నారు.


ఈ సందర్భంగా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణలో 9 నుండి 12 స్థానాలు బిజెప గెలవబోతుందని దేశవ్యాప్తంగా బిజెపి 375 నుంచి 400 స్థానాలు గెలవబోతుందని అన్నారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారని ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా మోడీ తీర్చి దిద్దుతున్నారని అన్నారు కొద్దిరోజుల తర్వాత ఇండియా నెంబర్ వన్ కాబోతుంద ని పేర్కొన్నారు.దేశంలో మోడీ హవా కొనసాగుతుందని కేంద్రంలో బిజెపి ప్రభు త్వం రాబోతుందని అదేవిధంగా రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించు కోవాలని అన్నారు. ప్రధానమంత్రి మోడీని చూసి ప్రపంచ దేశాలు గర్వ పడుతున్నా యని హిందువులు గాని ముస్లిం గాని మోడీ ప్రభుత్వం ఒకే విధంగా చూస్తుందని కులమ త బేధాలు లేకుండా పాలన కొనసాగిస్తుం దని అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపుకు ఓ సైనికునిలా పనిచేయాలని పట్టభద్రులను వేడుకున్నాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.