కాంగ్రెస్ లోచేరిన 19వ వార్డు కౌన్సిలర్ రాజు సతీమణి.

బాహుబలం న్యూస్ మే 09 హుజురాబాద్.
అనారోగ్యంతో చనిపోయిన హుజురాబాద్ మున్సిపాలిటీలోని 19వ వార్డ్ కౌన్సిలర్ గోస్కుల రాజు సతీమణి లక్ష్మి, బీఆర్ఎస్ 19వ వార్డు యూత్ అధ్యక్షుడు గోస్కుల రాజ్ కుమార్ సుమారు 50 మంది సభ్యులతో గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త మరణానంతరం బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీ కండువ కప్పుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో 19 వ వార్డు యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…