సిపిఐ లో చేరిన ఇందిరానగర్ శాలపల్లె తాజా మాజీ సర్పంచ్ భర్త ప్రవీణ్..

బాహుబలం న్యూస్ మే10 హుజూరాబాద్
మండలంలోని ఇందిరానగర్ శాలపల్లె గ్రామ తాజా మాజీ సర్పంచ్ కోడిగూటి శారదా భర్త ప్రవీణ్ శుక్రవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిపిఐ పార్టీలో చేరారు.హుజురాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆయనకు సిపిఐ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.గ్రామ సర్పం చ్ భర్తగా గ్రామంలో ప్రజల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి,ఆడపిల్ల పుడితే 5వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయడంతో పాటు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టా రు.అలాగే మొట్టమొదటగా రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రారం భించారు.తద్వారా ప్రతి ఇంటికి దళిత బంధు కార్యక్రమాన్ని అందేలా చొరవ తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకే సిపిఐ లో చేరానని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….