సిపిఐ లో చేరిన ఇందిరానగర్ శాలపల్లె తాజా మాజీ సర్పంచ్ భర్త ప్రవీణ్..

బాహుబలం న్యూస్ మే10 హుజూరాబాద్
మండలంలోని ఇందిరానగర్ శాలపల్లె గ్రామ తాజా మాజీ సర్పంచ్ కోడిగూటి శారదా భర్త ప్రవీణ్ శుక్రవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిపిఐ పార్టీలో చేరారు.హుజురాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆయనకు సిపిఐ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.గ్రామ సర్పం చ్ భర్తగా గ్రామంలో ప్రజల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి,ఆడపిల్ల పుడితే 5వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయడంతో పాటు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టా రు.అలాగే మొట్టమొదటగా రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రారం భించారు.తద్వారా ప్రతి ఇంటికి దళిత బంధు కార్యక్రమాన్ని అందేలా చొరవ తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకే సిపిఐ లో చేరానని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..