బిఅర్ఎస్,బీజేపీ పార్టీలను ఓడించండి,కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించండి. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్

బిఅర్ఎస్,బీజేపీ పార్టీలను ఓడించండి,కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించండి. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్

బాహుబలంన్యూస్ మే09 హుజురాబాద్
విద్యార్థి,నిరుద్యోగులను విస్మరించిన బిఆర్ఎస్,బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరసంవత్సరాలు అధికారంలో ఉండివిద్యార్థి,నిరుద్యోగయువతనువిస్మరించిందని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని బిఆర్ఎస్ పార్టీనీ,కెసిఆర్ నుఓడించడానికి విద్యార్థి,నిరుద్యోగులు సిద్దం కావాలని హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి,కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్, పిలుపునిచ్చారు.గురువారం రోజున హుజురాబాద్ నియోజకవ ర్గంలో ని16వ వార్డు మరియు కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుని గెలిపించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారం.నిర్వహించారు. అనంతరం రామారపు వెంకటేష్.మాట్లాడుతూ విద్యార్థి,ని రుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి,తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న BJP,BRS పార్టీలను ఓడించాలని విద్యార్థి,నిరుద్యోగులత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో,కెసిఆర్ కుటుంబ అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు.బీజేపీపార్టీ,మత పరమైన ప్రచారం చేస్తుందని రాముడి పేరుతో రాజకీయ చేస్తుందని కరీంనగర్ కి బండి సంజయ్ ఈ పది సంవత్సరా లలో ఏంచేశారని ప్రశ్నోంచారు.మతపరమైన రాజకీయాలను ఓడించాలని.ప్రజాపాలన చేస్తు ప్రజలకు ఎప్పుడూ అందు బాటులో ఉంటు పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు,పేదలకు అన్నదాత లకు,మంచి పాలనావస్తుందని అన్నారు.ప్రచారంలో సిపిఐ పట్టణ కార్యదర్శిముత్తరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్,సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య,కన్నే బోయిన మలయ్య,ఎల్లమ్మ,జల్లాగీతా ,రాజిత,వనిత,సాహెబ్ రాజు,మజిరరెడ్డి,మంజులరెడ్డి, శ్రీకాంత్,అఖిలరెడ్డి,బండ మమ్మి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలంన్యూస్ మే09 హుజురాబాద్
విద్యార్థి,నిరుద్యోగులను విస్మరించిన బిఆర్ఎస్,బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరసంవత్సరాలు అధికారంలో ఉండివిద్యార్థి,నిరుద్యోగయువతనువిస్మరించిందని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని బిఆర్ఎస్ పార్టీనీ,కెసిఆర్ నుఓడించడానికి విద్యార్థి,నిరుద్యోగులు సిద్దం కావాలని హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి,కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్, పిలుపునిచ్చారు.గురువారం రోజున హుజురాబాద్ నియోజకవ ర్గంలో ని16వ వార్డు మరియు కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుని గెలిపించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారం.నిర్వహించారు. అనంతరం రామారపు వెంకటేష్.మాట్లాడుతూ విద్యార్థి,ని రుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి,తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న BJP,BRS పార్టీలను ఓడించాలని విద్యార్థి,నిరుద్యోగులత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో,కెసిఆర్ కుటుంబ అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు.బీజేపీపార్టీ,మత పరమైన ప్రచారం చేస్తుందని రాముడి పేరుతో రాజకీయ చేస్తుందని కరీంనగర్ కి బండి సంజయ్ ఈ పది సంవత్సరా లలో ఏంచేశారని ప్రశ్నోంచారు.మతపరమైన రాజకీయాలను ఓడించాలని.ప్రజాపాలన చేస్తు ప్రజలకు ఎప్పుడూ అందు బాటులో ఉంటు పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు,పేదలకు అన్నదాత లకు,మంచి పాలనావస్తుందని అన్నారు.ప్రచారంలో సిపిఐ పట్టణ కార్యదర్శిముత్తరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్,సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య,కన్నే బోయిన మలయ్య,ఎల్లమ్మ,జల్లాగీతా ,రాజిత,వనిత,సాహెబ్ రాజు,మజిరరెడ్డి,మంజులరెడ్డి, శ్రీకాంత్,అఖిలరెడ్డి,బండ మమ్మి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.