మతతత్వ పార్టీ బిజెపి మోసపూరిత పార్టీ టిఆర్ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్.
మతతత్వ పార్టీ అయిన బిజెపి పార్టీ,మోసపూరిత బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్, పార్టీనీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు” పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ మతం పేరుతో గత పది సంవత్సరాలుగా యావత్ భారత దేశాన్ని బిజెపి పార్టీ మోసం చేస్తూనే ఉందనీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత మైన విధి విధానాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును 10 సంవత్స రాల కాలం వెనుకకు తీసుకు వెళ్లిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దలితుడే అని,ఇంటికొక ఉద్యోగం,నిరు ద్యోగయువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత 10 యేం డ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ కెసిఆర్ కుటుం బం మొత్తం రాజయోగం అనుభవించారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరి తలరాతలు మారలేదన్నారు.ఇంతటి నిరుద్యోగతకు కెసిఆర్ నియంతృత్వ పోకటే కారణం అనిఅన్నారు.ఈ కార్యక్రమం లో మిడిదొడ్డి శ్రీనివాస్,గణేష్,ఆదినారాయణ,కుమార్,తది తరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..