కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి – రైస్ మిల్లర్ల ఆపరేటర్ యూనియన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్

బాహుబలం న్యూస్ హుజురాబాద్:
కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని రైస్ మిల్లర్ల ఆపరేటర్ల యూనియన్ హుజరాబాద్ మండల అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజరాబాద్ లో మే డే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ (సిఐటియు)ఆద్వర్యంలో మే డే జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు కుమారస్వామి, రవి, సంపత్, సారంగపాణి, చిరంజీవి, సమ్మయ్య, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !