కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి – రైస్ మిల్లర్ల ఆపరేటర్ యూనియన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్

బాహుబలం న్యూస్ హుజురాబాద్:
కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని రైస్ మిల్లర్ల ఆపరేటర్ల యూనియన్ హుజరాబాద్ మండల అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజరాబాద్ లో మే డే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ (సిఐటియు)ఆద్వర్యంలో మే డే జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు కుమారస్వామి, రవి, సంపత్, సారంగపాణి, చిరంజీవి, సమ్మయ్య, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….