వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

బాహుబలం న్యూస్ /హన్మకొండ
హన్మకొండ కి చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బుదవారం రోజున “వేసవి శిక్షణ శిబిరం”సత్యం పబ్లిక్ స్కూల్ లో అకాడమీ డైరెక్టర్ మంజుల ప్రారంభించారు. ముఖ్య అతిధిగా సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి సెలవులని సద్వినియోగించుకోవాలని తెలిపారు.అకాడమీ డైరెక్టర్ మంజులని ఇలాంటి శిక్షణ తరగతులని ఇంకా నిర్వహించి చిన్నారులలో దాగిన చిత్ర కళకు మరింత పదును పెట్టాలని ప్రోత్సాహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !