పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు మండలం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు

బాహుబలం న్యూస్ మే 01(కన్నాయి గూడెం ) 10 తర్వాత జీవితానికి పనికొచ్చే చదువులపై దృష్టి పెట్టి మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే విషయంలో మీ అభిప్రాయా లను భయం లేకుండా మీ తల్లితండ్రులతో పంచుకొని విజయతీరాలకు చేరుకోవాలని కన్నాయిగూడెం మండలం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు అన్నారు అలానే “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది” అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి లో మమేకం అవుతున్న కార్మిక సోదరసోదరీమణులకు.కావిరి అంజన్ రావు ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !