బాహుబలం న్యూస్ మే 01(కన్నాయి గూడెం ) 10 తర్వాత జీవితానికి పనికొచ్చే చదువులపై దృష్టి పెట్టి మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే విషయంలో మీ అభిప్రాయా లను భయం లేకుండా మీ తల్లితండ్రులతో పంచుకొని విజయతీరాలకు చేరుకోవాలని కన్నాయిగూడెం మండలం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు అన్నారు అలానే “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది” అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి లో మమేకం అవుతున్న కార్మిక సోదరసోదరీమణులకు.కావిరి అంజన్ రావు ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 98










