పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు మండలం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు

బాహుబలం న్యూస్ మే 01(కన్నాయి గూడెం ) 10 తర్వాత జీవితానికి పనికొచ్చే చదువులపై దృష్టి పెట్టి మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే విషయంలో మీ అభిప్రాయా లను భయం లేకుండా మీ తల్లితండ్రులతో పంచుకొని విజయతీరాలకు చేరుకోవాలని కన్నాయిగూడెం మండలం BRS పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు అన్నారు అలానే “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది” అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి లో మమేకం అవుతున్న కార్మిక సోదరసోదరీమణులకు.కావిరి అంజన్ రావు ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !