హుజురాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా సదాశివ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ ఎం డి మక్సూద్ అలి? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై తుమ్మేటి ఫిర్యాదు? తెర వెనుక ఏం జరిగింది?
నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు మోడీ ఒక నియంత… . మానవత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ . ఒక నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు . తెలంగాణకు బిజెపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు . రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాకవి తత్తువేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు, డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి మయూరి పురస్కార ప్రధానం .
హుజురాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా సదాశివ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ ఎం డి మక్సూద్ అలి? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై తుమ్మేటి ఫిర్యాదు? తెర వెనుక ఏం జరిగింది?
నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు మోడీ ఒక నియంత… . మానవత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ . ఒక నియంతకు మానవత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు . తెలంగాణకు బిజెపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు . రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాకవి తత్తువేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు, డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి మయూరి పురస్కార ప్రధానం .
హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ఈ నెల 14న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.
కాట్రపల్లి గ్రామసభలో ప్రజాసమస్యలపై చర్చ ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా నిర్వహణ ఈ ఏడాది నుంచే ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం.
కరీంనగర్లో ‘రైతు మహాగర్జన సమరభేరి’కి సర్వం సిద్ధం – నభూతో నభవిష్యత్ తరహాలో లక్షలాది మందితో సభకు ఏర్పాట్లు – ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి: రైతు ప్రజా సంఘాల జేఏసీ పిలుపు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.
పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..
జూన్ 14న ‘రైతుల మహాగర్జన సమర భేరి’ ఈనెల 30న జరగాల్సిన సభ తేదీలో మార్పు గ్రౌండ్ పర్మిషన్లో జాప్యం, అకాల వర్షాలే కారణం రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.