కనుకులగిద్దె నూతన సర్పంచ్గా మొలుగు సంధ్యారాణి ప్రమాణ స్వీకారం – ఉత్సాహంగా సాగిన నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ – ఘనంగా సన్మానించిన ప్రముఖులు మరియు గ్రామస్తులు
పోతిరెడ్డిపేట నూతన సర్పంచిగా మంతెన సుమలత బాధ్యతల స్వీకారం గ్రామాభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తాం: నూతన పాలకవర్గం ప్రకటన
ఇంద్రానగర్ సర్వతోముఖాభివృద్ధికి వేముల రమేష్ కీలక హామీలు విద్య, పోస్టాఫీసు, రేషన్ షాపు, … హామీల జల్లు కురిపించిన సర్పంచ్ అభ్యర్థి.
రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్లో హుజురాబాద్ విద్యార్థుల సత్తా: 9 స్వర్ణాలు, 2 రజత పతకాలు విద్యార్థులకు ఘన సన్మానం – కరాటే మాస్టర్ జలీల్ కృషిని అభినందించిన ప్రజా సంఘాల నాయకులు.
కనుకులగిద్దె నూతన సర్పంచ్గా మొలుగు సంధ్యారాణి ప్రమాణ స్వీకారం – ఉత్సాహంగా సాగిన నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ – ఘనంగా సన్మానించిన ప్రముఖులు మరియు గ్రామస్తులు
పోతిరెడ్డిపేట నూతన సర్పంచిగా మంతెన సుమలత బాధ్యతల స్వీకారం గ్రామాభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తాం: నూతన పాలకవర్గం ప్రకటన
ఇంద్రానగర్ సర్వతోముఖాభివృద్ధికి వేముల రమేష్ కీలక హామీలు విద్య, పోస్టాఫీసు, రేషన్ షాపు, … హామీల జల్లు కురిపించిన సర్పంచ్ అభ్యర్థి.
రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్లో హుజురాబాద్ విద్యార్థుల సత్తా: 9 స్వర్ణాలు, 2 రజత పతకాలు విద్యార్థులకు ఘన సన్మానం – కరాటే మాస్టర్ జలీల్ కృషిని అభినందించిన ప్రజా సంఘాల నాయకులు.
హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ఈ నెల 14న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.
కాట్రపల్లి గ్రామసభలో ప్రజాసమస్యలపై చర్చ ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా నిర్వహణ ఈ ఏడాది నుంచే ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం.
కరీంనగర్లో ‘రైతు మహాగర్జన సమరభేరి’కి సర్వం సిద్ధం – నభూతో నభవిష్యత్ తరహాలో లక్షలాది మందితో సభకు ఏర్పాట్లు – ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి: రైతు ప్రజా సంఘాల జేఏసీ పిలుపు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.
పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..
జూన్ 14న ‘రైతుల మహాగర్జన సమర భేరి’ ఈనెల 30న జరగాల్సిన సభ తేదీలో మార్పు గ్రౌండ్ పర్మిషన్లో జాప్యం, అకాల వర్షాలే కారణం రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.