ప్రైవేట్ స్కూళ్ల, బుక్‌స్టాల్స్‌పై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జమ్మికుంట, జూన్ 27,: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, బుక్‌స్టాల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫోరం ఫర్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (ఏఐఎఫ్‌డీఎస్) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలు, బుక్‌స్టాల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు.
జమ్మికుంట పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లు సిండికేట్‌గా ఏర్పడి, కొన్ని బుక్‌స్టాల్స్ యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాయని శ్రీకాంత్ ఆరోపించారు. పాఠశాలలు తల్లిదండ్రులను నిర్దిష్ట బుక్‌స్టాల్స్‌కు పంపిస్తున్నాయని, అక్కడ పుస్తకాల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై బుక్‌స్టాల్స్‌ను విజిట్ చేయాలని శ్రీకాంత్ మండల విద్యాధికారిని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై పడుతున్న ఈ అదనపు భారాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్ చేస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..