వేల్పుల రత్నంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: ఘన సన్మానం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ , జూలై 8: సామాజిక రంగానికి చేసిన విశేష సేవలకు గాను వేల్పుల రత్నంకు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఖాసీం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా వేల్పుల రత్నంను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో AMC మాజీ డైరెక్టర్, అంబేద్కర్ కమిటీ మాజీ చైర్మన్ ఎండీ ఖలీద్ హుస్సేన్, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ బర్మావత్ రమా యాదగిరి నాయక్, పూలే కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, BC ఆజాద్ రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్, సోషల్ మీడియా కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ RTI జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణమూర్తి తులసి ఉన్నారు.ఈ సందర్భంగా వక్తలు వేల్పుల రత్నం సామాజిక సేవలను కొనియాడారు. ఆయన సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….