వేల్పుల రత్నంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: ఘన సన్మానం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ , జూలై 8: సామాజిక రంగానికి చేసిన విశేష సేవలకు గాను వేల్పుల రత్నంకు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఖాసీం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా వేల్పుల రత్నంను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో AMC మాజీ డైరెక్టర్, అంబేద్కర్ కమిటీ మాజీ చైర్మన్ ఎండీ ఖలీద్ హుస్సేన్, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ బర్మావత్ రమా యాదగిరి నాయక్, పూలే కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, BC ఆజాద్ రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్, సోషల్ మీడియా కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ RTI జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణమూర్తి తులసి ఉన్నారు.ఈ సందర్భంగా వక్తలు వేల్పుల రత్నం సామాజిక సేవలను కొనియాడారు. ఆయన సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..