హుజురాబాద్, జమ్మికుంటలో ప్రైవేటు స్కూళ్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం: అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 27: హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు మైకేల్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను పాఠశాలల్లోనే అమ్ముతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మైకేల్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ అక్రమ దందాలను అధికారులు పట్టించుకోవడం లేదని, “మామూళ్ల మత్తులో” ఉన్నారని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన డిమాండ్ల ప్రకారం, ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫిట్‌నెస్ లేని బస్సులను నడుపుతున్నారని, ప్రతి తరగతికి సంబంధించిన ఫీజు వివరాలను స్పష్టంగా ప్రదర్శించడం లేదని ఆరోపించారు. పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు లేవని, రేకుల షెడ్‌లలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆప్ నేతలు వెల్లడించారు. పాఠశాలల్లోనే పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాలన్నింటినీ పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని, అటువంటి పాఠశాలలు, కళాశాలల లైసెన్సులను రద్దు చేయాలని మైకేల్ శ్రీనివాస్ కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ దందాలపై అధికారులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆప్ హెచ్చరించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..