సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ డిమాండు.
మంద కృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీకి లక్షలాదిగా తరలిరండి.ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగ పిలుపు
జర్నలిస్టుల ఆత్మహత్యలు ఆందోళనకరం రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, వారి కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవు.. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ జాతీయ కార్యవర్గ సభ్యులు. తాడూరు కరుణాకర్ .
పేర్కపల్లే పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం.. నాలుగు పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేసిన మల్లేష్ యాదవ్. ముత్యాల మల్లేష్ యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ డిమాండు.
మంద కృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీకి లక్షలాదిగా తరలిరండి.ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగ పిలుపు
జర్నలిస్టుల ఆత్మహత్యలు ఆందోళనకరం రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, వారి కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవు.. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ జాతీయ కార్యవర్గ సభ్యులు. తాడూరు కరుణాకర్ .
పేర్కపల్లే పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం.. నాలుగు పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేసిన మల్లేష్ యాదవ్. ముత్యాల మల్లేష్ యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు.
మురళీధర్ దేశ్పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..
హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ఈ నెల 14న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.
కాట్రపల్లి గ్రామసభలో ప్రజాసమస్యలపై చర్చ ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా నిర్వహణ ఈ ఏడాది నుంచే ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం.
కరీంనగర్లో ‘రైతు మహాగర్జన సమరభేరి’కి సర్వం సిద్ధం – నభూతో నభవిష్యత్ తరహాలో లక్షలాది మందితో సభకు ఏర్పాట్లు – ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి: రైతు ప్రజా సంఘాల జేఏసీ పిలుపు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.
పవన్ సభ చూసి కొందరికి వణుకు: జనసేన నేతలు. చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి..