పద్మశాలీ మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

బాహు బలం న్యూస్ హుజురాబాద్: 2023-24 విద్యా సంవత్సరంలో చదువు,ఇతర రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు పోపా (పదృశాలీ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) కరీంనగర్ జిల్లా శాఖ నిర్ణయించారు. ఈ నెల 22 వ తేదిలోగా దరఖాస్తులు సమర్పించాలని, దరఖాస్తు ఫారములకు, ఇతర వివరములకు జిల్లా పోపా ప్రతినిధులు ఓడ్నాల రామకృష్ణ, తవటం సంపత్ కుమార్, బొప్పరాజు రమేష్ లను లేదా 8328633392, 9492839344, 9989048657 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !