కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ. సతీష్ కుమార్ దర్శత్వంలో ” ప్రొడక్షన్ నెం 1 చిత్రం”

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 28;
కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ.సతీష్ కుమార్ దర్శత్వంలో ప్రొడక్షన్ నెం 1 చిత్రం తెలుగు,హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజెపీ నాయకులు రాజకార్ మూవీ నిర్మాత గౌరవనీయులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా చిత్ర యూనిట్ సభ్యులు కలిసారు.ప్రస్తుత నిర్మాణం లో ఉన్న ఈ చిత్రం విశేషాలు నేటి ఆడపిల్లలు పై జరిగే అత్యాచారాలను ఎలా ఆపాలి,ధర్మాన్ని ఎలా రక్షించాలి, సనాతన ధర్మం పై జరుగుతున్న దాడులునీ ఎలా అరికట్టాలి అనే విషయాలు,ఆసక్తికర చిత్ర విశేషాలు దర్శకుడు యం.వీ.సతీష్ కుమార్ తెలియజేశారు.రజకార్ చిత్రమ్ నిర్మాణం లో కలిగిన అనుభావలు,రిలీజ్ లో ఎదురయ్యే ఇబ్బందులు నిర్మాత కాశెట్టి కుమార్ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీ కాశెట్టి కుమార్,దర్శకుడు యం.వీ. సతీష్ కుమార్,నటుడు అంతన్నాగారి రాజేందర్, శిఖ విజయ్ తది తరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..