కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ. సతీష్ కుమార్ దర్శత్వంలో ” ప్రొడక్షన్ నెం 1 చిత్రం”

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 28;
కె.కె. పిక్చర్స్ బ్యానర్ లో కాశేట్టి కుమార్ నిర్మాతగా యం.వీ.సతీష్ కుమార్ దర్శత్వంలో ప్రొడక్షన్ నెం 1 చిత్రం తెలుగు,హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజెపీ నాయకులు రాజకార్ మూవీ నిర్మాత గౌరవనీయులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా చిత్ర యూనిట్ సభ్యులు కలిసారు.ప్రస్తుత నిర్మాణం లో ఉన్న ఈ చిత్రం విశేషాలు నేటి ఆడపిల్లలు పై జరిగే అత్యాచారాలను ఎలా ఆపాలి,ధర్మాన్ని ఎలా రక్షించాలి, సనాతన ధర్మం పై జరుగుతున్న దాడులునీ ఎలా అరికట్టాలి అనే విషయాలు,ఆసక్తికర చిత్ర విశేషాలు దర్శకుడు యం.వీ.సతీష్ కుమార్ తెలియజేశారు.రజకార్ చిత్రమ్ నిర్మాణం లో కలిగిన అనుభావలు,రిలీజ్ లో ఎదురయ్యే ఇబ్బందులు నిర్మాత కాశెట్టి కుమార్ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీ కాశెట్టి కుమార్,దర్శకుడు యం.వీ. సతీష్ కుమార్,నటుడు అంతన్నాగారి రాజేందర్, శిఖ విజయ్ తది తరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….