ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 24:
ప్రభుత్వం వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసీ బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం హుజురాబాద్ పట్టణం లో జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఎస్టీల వర్గీకరణ చేపట్టే ముందు విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందని తెగల ను గుర్తించి ఎస్టీలో ఏ బి సి డి వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వా నికి డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వే షన్లు వర్గీకరణ తీర్పును గౌరవించి ఎస్టీ వర్గీకరణ ప్రభు త్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఏబిసిడి వర్గీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రిమిలేయర్ పరిగణంలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో దాదాపుగా 8 లక్షల జనాభా కలిగి ఉండి విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నా మని ప్రభుత్వానికి గుర్తు చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రత్యేక ఏకల వ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవసరమైన బడ్జెట్ ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరుకల కార్పొరేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుక ల కుటుంబాలు కులవృత్తితో పాటు విద్య ఉద్యోగ ఉపాధి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వా నికి గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న గిరిజన మంత్రిత్వ శాఖతో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కలవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంద ని,ఆ ప్రత్యేక శాఖకు మంత్రినీ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కేటాయించాలని తెలంగా ణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాడు శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు బండి సమ్మయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమార్, మానుపాటి మల్లేశం,జిల్లా నాయకులు మొగిలి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..