డాక్టర్ బి విజయభారతి మరణం పట్ల సంతాపం.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 28
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రచించిన రచయిత్రి ,మహాకవి శ్రీ బోయి భీమన్న గారి కుమార్తె,ప్రముఖ అంబేద్కర్ వాది ,అనగారిన వర్గాల హక్కులనేత, పేద ప్రజల కోసం పరితపించిన న్యాయవాది బొజ్జతారకం గారి సతీమణి శ్రీమతి డాక్టర్ బోయి( బొజ్జ )విజయభారతి మరణం పట్ల తెలంగాణ సామాజిక రచయితల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పసుల స్వామి సంతాపం ప్రకటించారు. తెలుగు అకాడమీ ని పున ప్రతిష్టించిన మరియు మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను అందించిన గొప్ప సంస్కర్త పరిశోధకురాలు డాక్టర్ విజయభారతి.84 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాల్లోపాల్గొంటూ అనారోగ్యంతో ఉండి కూడా చివరి శ్వాస వరకు పేద ప్రజల హక్కుల కోసం, నిరంతరం వెళ్లిబుచ్చినారుసాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూ శనివారం ఆమె మరణించడం పేద ప్రజలకు, సాహిత్య అభిమానులకు తీరని లోటని సంతాపం వెలిబుచ్చినారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….