బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. –ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 18-06-24 సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి PM కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తారు. https://pmindiawebcast.nic.in/ లింక్లో వెబ్కాస్ట్ ద్వారా ప్రోగ్రామ్లో చేరాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాముమీ,శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కేబినెట్ మంత్రివ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
హుజురాబాద్ లో జిల్లా కోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోతే తమ వృత్తికే ప్రమాదం ప్రజల అవసరాల మేరకు తమ డిమాండును నెరవేర్చాలి
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.
బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. –ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 18-06-24 సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి PM కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తారు. https://pmindiawebcast.nic.in/ లింక్లో వెబ్కాస్ట్ ద్వారా ప్రోగ్రామ్లో చేరాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాముమీ,శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కేబినెట్ మంత్రివ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
హుజురాబాద్ లో జిల్లా కోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోతే తమ వృత్తికే ప్రమాదం ప్రజల అవసరాల మేరకు తమ డిమాండును నెరవేర్చాలి
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న BRS నాయకులు పై చర్యలు తీసుకోండి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.
తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
ప్రజాపాలనతో ప్రగతి.. సంక్షేమంలో ముందంజ! ఇంటింటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో వొడితల ప్రణవ్ . 11 గ్రామాల్లో రూ.8 లక్షల నిధులు అందజేత.. … శ్రీరాములపల్లిలో ‘ఇందిరమ్మ’ గృహప్రవేశం…
బాధిత చిన్నారికి అండగా సామాజిక వేత్త సబ్బని వెంకట్ ….వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరామర్శ …..చికిత్సకు అవసరమైన రక్తదానం, 50 కిలోల బియ్యం అందజేత.