పోలీసులు అదుపులో తాజా మాజీ సర్పంచులు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :పెండింగ్ బిల్లులు చెల్లించిన అనంతరమే సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించి ఆందోళన చేయాలని తద్వారా పెండింగ్ బిల్లులను సాధించాలని గతంలో పనిచేసిన సర్పంచి సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం నుండే హుజురాబాద్ సబ్ డివిజన్లోని అన్ని గ్రామాల సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్పంచ్ లచే నిర్బంధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి బిల్లులను మంజూరు చేయలేద న్నారు.ఇలా ప్రతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కు10 నుండి 20 లక్షల రూపాయల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని సమీక్ష సమావేశాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశా రు.తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రజాస్వా మ్యబద్దంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉపక్రమి స్తే ఇలా అరెస్టు చేయడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా తాజా మాజీ సర్పంచుల బాధలు అర్థం చేసుకొని ప్రభు త్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..