నాగార్జున డైరీ వ్యవహారంలో.. ఆ “ఫోన్ కాల్” ఎవరిదో తేల్చండి అసలు వ్యక్తిని పట్టుకోండి ఇది నాగార్జున ప్రభాకర్ రావు నాటకమే..యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్.

బాహు బలం న్యూస్
హుజురాబాద్,జులై 30 జనతా న్యూస్: వారం రోజుల క్రితం నాగార్జున పాల డైరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తన అనుచరుడినని, రూ. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో పోలీసులు విచారణ చేసి తేల్చాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు పోలీసులకు విజ్ఞప్తి చేసారు. మంగళవారం అయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభాకర్ రావు ఆరోపణలు ఖండించారు. ఇది ప్రభాకర్ రావు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు
గతంలో కూడా ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి 62 రోజులు తనను, తన అనుచరులను జైల్లో పెట్టారని సంపత్ గుర్తు చేసారు. ఇప్పుడు నాగార్జున పాల డైరీ కార్మికులకు అన్యాయం జరుగుతోందని, పాలల్లో పౌడర్ కలుపుతున్నా రని ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై కుట్ర చేసి.. తన అనుచరుడు రూ 15 లక్షలు అడుగుతున్నారని బురదచల్లే ప్రయత్నంగా ఒక ఆడియో రిలీజ్ చేసాడని అయన ఆరోపించారు. దళితులు ప్రశ్నించడమే నేరమైతే ప్రశ్నించిన ప్రతిసారి తనపై అక్రమ కేసులు పెడితే ఈ ప్రజాస్వామ్యంలో తమ పాత్ర ఏమిటని అయన ప్రశ్నించారు. దళితులను కాపాడాల్సిన చట్టాలే దళితులను నేరస్తులను చేస్తే ఈ సమాజంలో ప్రజాస్వా మ్యం ఉందా ? లేదా ? అని అయన మండిపడ్డారు. నాగార్జున డైరీ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాలని ఎవరెవరు ఆ కుట్రలో భాగస్వామ- ఎలైనరో తేల్చాలని ఒకవేళ నిజంగా తన అనుచరుడే డబ్బులు అడిగి ఉంటే తనపై కూడా కేసు నమోదు చేయాలని,లేదా నాగార్జున డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు కుట్ర చేసి ఉంటే తనపై కేసు నమోదు చేయాలని సంపత్ సవాల్ చేసారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని పోలీసులకు సంపత్ విజ్ఞప్తి చేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..